హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ విమర్శలను ఆర్థికశాఖ మంత్రి హరీష్రావు తిప్పికొట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు పద్దులు మాత్రమే చెప్పేవని, అభివృద్ధి అనే మాటే రాష్ట్రం ఎరుగలేదని ఎద్దేవా చేశారు. బడ్జెట్పై ప్రజలకు నిరాశ లేదని.. కాంగ్రెస్ పార్టీ నాయకులే నిరాశ చెందుతున్నారని విమర్శించారు. సంక్షేమ రంగానికి బడ్జెట్లో నిధులు పెంచామని ఆయన గుర్తు చేశారు. బడ్జెట్పై చర్చ సందర్భంగా హరీష్రావు శాసనసభలో గురువారం మాట్లాడారు.
శాసనసభ: విమర్శలను తిప్పికొట్టిన హరీష్రావు